Karnataka Governor Vajubhai Vala on Wednesday invited BJP legislative party leader B.S. Yeddyurappa to form the new government and to take oath as Chief Minister on Thursday, a party spokesman said.
“We received a communique from the Raj Bhavan, inviting Yeddyurappa to form the government and take oath at 9.30 a.m.,” BJP state unit spokesman Vamanacharya told IANS here.
Only Yeddyurappa will take oath at a simple ceremony in the ‘Glass House’ on the lawns of the Raj Bhavan in the city centre amid tight security.
The Governor has invited party’s leaders and newly-elected legislators to the oath-taking ceremony,” added Vamanacharya.
There was, however, no official communique from the Raj Bhavan to the media till the filing of this rep
అంతేగా మరి….
ఓరి పిచ్చి. RK అక్కడ వోట్లెవారు వేస్తున్నారు ,వెయ్యనిస్తున్నారు. దౌర్జన్యంగానో , ఆశపెట్టొ , బయపెట్టో. వాళ్ళకే పడేటట్టు. అధికార బలం తో చేస్తున్నారు. ఇక గెలిచినా నిజాయతి లేని గెలుపు అని అందరికి తెలుసు. కానీ నెక్స్ట్ జనరల్ ఎలేచ్షన్స్ లో వైస్సార్సీపీ గెలిస్తే మాత్రం ఆంధ్ర కుక్కలు చింపిన విస్తరి , దారుణం గా రేప్ చేయ్యపడ్డ. స్త్రీ అవుతుంది. ఇక బీహార్ సెకండ్ ప్లేస్ కి పోతుంది. మాడ కి, ముక్కోడికి, 6093 కి కలలు నెరవేరుతాయి. ఆంధ్రులు అడుక్కు తినాలిసిందే.
దేవుడు కరుణిస్తే ప్రత్యేక హోదా వస్తుంది! ఉక్కు కారాగారం ప్రైవేటీకరణ కూడా ఆగుతుంది, ఆమెన్!
Ye దేవుడు . సిలువ ? లేక వేంకటేశ్వరస్వామి న ? లేక అల్లా న ?
★జగన్మోహన్ రెడ్డి ఆడిన “ఓటు ఆటలో” ఓటర్లే పరాజితులు! ★★
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల అభ్యున్నతికి తోడ్పడం లేదు. అధికారంలోకి రాక ముందు ప్రజలకు వెండిగిన్నె చూపించిన వారు అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ముందు వెలితి గిన్నెపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఆడిన ఓటు ఆటలో ఓటర్లే పరాజితులు!
వైసీపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అట్టహాసంగా ప్రారంభించింది. అయితే అమలు చేయ డంలో చతికిలపడింది. దృఢసంకల్పం కొరవడడంతో సంక్షేమం సంక్షోభంలో పడింది. మేడిపండు వంటి నవరత్నాలను ప్రజల ముందు పెట్టి మామిడిపండ్లుగా ఊదరకొడుతున్నారు. ఒక్క పథకం కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగపడేది కాదు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యం స్వార్థ రాజకీయమే గానీ పేదల అభ్యున్నతి ఎంతమాత్రం కాదు. బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం చేసేది గోరంత, చెప్పుకునేది కొండంత! నవరత్నాలను మొదలుపెట్టిన దగ్గరనుంచే వాటి భారం తగ్గించుకోవడానికి సర్కార్ సాకులు వెతుకుతూనే ఉంది. నిధుల కొరత పేరుతో అనేక పథకాలపై నీళ్ళు చల్లుతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊరించారు కానీ, ఖాళీల భర్తీకి ఎలాంటి కార్యాచరణ లేదు. నవ్యాంధ్రలో అభివృద్ధి అంతా నిరుద్యోగాభివృద్ధి మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి రావడానికి వెన్నుదన్నుగా నిలిచిన అన్నివర్గాల వారికి వెన్ను చూపారు
Amalu kakapothe meeke manchidi kada. Prajalu next mimalane kurcho pedatharu. Chudam
ఇప్పటికీ maaratam ledu bhayyaa. It’s not about who get benefits from it, but about what our state is achieving? What about future growth, jobs for new comers from engineering colleges, development, infrastructure. We need to create one self sustainable city like Hyderabad.
డిస్ ఈజ్ వాస్తవం.
నాయుడు అయినా & రెడ్డి అయినా ప్రజాసేవకులుగా ఎన్నుకొన్నామే గాని, గత విధానాలలో లోపాలు వుంటే చక్క దిద్ది మెరుగైనది ఇవ్వాలి, లేదంటే చేతగాకపోతే కొత్తగా అమలు పరచడం నిలిపివెయ్యవచ్చు గాని, త్రిశంకు స్వర్గంలో పెట్టి మధ్యలో ఆపేసి వారి జీవితాల్లో మట్టిగొట్టకూడదు. అధికారం ఇచ్చింది అందుకు కాదు. మానవత్వం వుండే నాయకులు అలా చెయ్యరు. ఏదన్నా ఉన్మాదం ఆవహించి వికృతంగా ఇలాంటి ఆటలు ఆడే మనస్తత్వం వుంటే తప్ప.
మనుషులుగా సమాజాన్ని అర్థం చేసుకొని, ఇలాంటి తప్పులు దిద్దుకోవాలి. గడువుకు ముందే గుడ్డలు ఊడదీసి జనం చేత కొట్టించుకొనే పాలన చెయ్యకూడదు
@ మడమ తిప్పం, మాట తప్పం, విశ్వసనీయత అంటే ఇదేరా?
తెలంగాణా వాళ్లకు state ఇచ్చినప్పుడు మనకి హోదా ఇస్తామని చట్టం చేశారు. అది మర్యాదగా ఇస్తే పర్లేదు, లేదంటే మెడలు వొంచైనా హోదా తెస్తా, రాష్ట్రాన్ని industrialize చేసి, యివతకి ఉద్యోగం, ఉపాధి కల్పి0చి విపరీతంగా అభివృద్ధి అయ్యేటట్టు చేస్తా అంటే నమ్మి ఓట్లేసి కుర్చీ ఎక్కించాం,కానీ జరుగుతున్నదేంటి? ఉన్న ఇండస్ట్రీస్ పోతున్నా కిక్కురుమనడం లేదు,అభివృద్దిలేని పంచుడు పాలన తో రాష్ట్రాన్ని లక్షన్నర కోట్ల అప్పుల కుప్ప చేసి, ప్రజాస్వామ్య& న్యాయ వ్యవస్థలతో కయ్యం పెట్టుకుని టైం పాస్ చేస్తున్నారు కానీ ఇంతవరకు కేంద్రాన్ని నిధుల కోసం, హోదా కోసం గట్టిగా డిమాండ్ చేసిందే లేదు, ఇక “మెడలు వంచడము” అంటే కేసుల భయం తో వణుకుడు, రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం కుర్చీ ఎక్కావా? చెప్పినట్టు మెడలు వొంచి హోదా తేకపోతే విశ్వసనీయత లేని మాడాగాడి లానే లెక్కిస్తారు
Tamari bonda. Election ayyipoyinapude cheppadu BJP ki complete majority rakapoyi vunthe easy ga teche vadu SCS. CBN laga special package emi teesukunevadu. Ayina manifesto lo petti na promises meeda elections ki velladu prajalu vote lu vesaru aa manifesto lo cheppinathu chesthunadu. Desam lo oka politician chupyi swamy. He is not fighting with institutional bodies he is fighting with the individuals who are not holding the decency and decor of those bodies.
So, there is a difference in what he said before and after elections. Before he agreed for one capital and changed it later. Before elections he demanded TDP for their resignation for special status, why can’t he do it now? Any new Industries or IT companies lined up for AP? Where is his Development?
వీధిలో ఉండే కుక్క అయినా పట్టించుకుంటుందా వాడి ఆర్టికల్ ని …. మార్చ్ 20 నాటి ఆర్టికల్ జగన్ చెప్పిందే జనం నమ్మారు, మెం ఎదవలం అయ్యాము అని రాసుకోవడమే మిగిలింది
నీలి నక్కలు మాత్రం సండే వచ్చిందంటే RK ఎం పలుకుతాడో అని ఒకటే వణుకుతారు. కదరా సన్నాసి లంజకోడాకా
Aba cha. Veedu veedi articles. TDP no sogam sanka nakipoyindi veedi valle.
Erripuka thidethe vadini thettu, prajalanu enduku thedathav. Nuvu kuda chadev gaa, ante nuvu kuda dog aa
Orey nee article lo yemainaa clarity undha ra? Yendhuku ra mike em vacchi savadhu.. Logicculu matladatharu malli
23 జిల్ల్లాలని కలిపి ఒక రాష్ట్రం గా నిలబెట్టిన సీఎం వైస్సార్ కొడుకు గా వొచ్చి . 13 జిల్లాలని కలిపివుంచలేక మూడు రాజధానులు , 5 డెప్యూటీ సీఎం లని చేసాడు. అక్కడే మనకి ఐకమత్యం లేదు అని ఈ సీఎం ఒక జోకర్ అని దేశానికి అర్ధం అయ్యింది, ఒక్క ఆంధ్ర లో వున్న వోటర్లకి తప్ప- ( అందులో చాలా మంది మేధావులు వున్నారు). దాని పర్యవసానమే – విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం. రైల్వే జోన్ , ప్రత్యేక హోదా , పోలవరం నిధులు పరిశ్రమలు రాకపోవటం. (దేశం మొత్తం ఆగినా)హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ఇంకా ఇవ్వన్నీ. ఇంకొన్ని నాళ్ళకి తిరుపతి తిరుమల కేద్ర పాలిత ప్రాంతం అయినా, తమిళ నాడు లో కలిసినా ఆశ్చర్య పోవొద్దు.