కేసీఆర్ ని ఆహ్వానించనున్న చంద్రబాబు

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని థానే స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుకోసం ఏపి సీ.ఎం.ఓ.కార్యాలయ అధికారులు తెలంగాణా ఏపి సీ.ఎం.ఓ.కార్యాలయ అధికారులకి ఇవ్వాళ్ళ ఫోన్ చేసి రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం తిరుమలలో తన మనుమడు దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమం ముగించుకొన్న తరువాత హైదరాబాద్ చేరుకొంటారు. సాయంత్రం ఐదు గంటలకి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ న్ని శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత అక్కడి నుండి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను స్వయంగా ఆహ్వానిస్తారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కొంత సహృద్భావా వాతావరణం నెలకొనడంతో ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close