ఏపీ అసెంబ్లీకి అమెరికా ఆర్కిటెక్ట్ డిజైన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోయే కొన్ని భవనాలను అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ తో, మరికొన్నిటిని స్వదేశీ ఆర్కిటెక్ట్ తో డిజైన్ గీయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. డెన్మార్క్ దేశానికి చెందిన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ రెమ్ కూల్హాస్ పోటీ నుండి తప్పుకొన్నాక ఆయన స్థానంలో అమెరికాకు చెందిన ఫ్రాంక్ గెయిరీ అనే ఆర్కిటెక్ట్ తో గీయిస్తున్నారు. ఆయన అసెంబ్లీ మరియు హైకోర్టు భవన సముదాయాలకు డిజైన్ ఇస్తారు. ఇక రాజ్ భవన్, సచివాలయానికి స్వదేశానికే చెందిన ఆర్కిటెక్ట్ చేత డిజైన్ గీయిస్తారు. అన్ని భవన సముదాయాలు కూడా పూర్తిగా మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా ఉంటూనే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నెల నుండి అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా అందుకు అవసరమయిన ఏర్పాట్లు, నిధులు, అనుమతులు అన్నీ సిద్దం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close