మళ్ళీ సింగపూర్ బయలుదేరుతున్న చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ రేపు సింగపూర్ బయలుదేరుతున్నారు. ఆయనతో బాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, ఉన్నతాధికారులు కూడా వెళుతున్నారు. రేపటి నుండి మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో రాజధాని అమరావతి మాష్టర్ ప్లానులో చేయవలసిన కొన్ని మార్పులు చేర్పులపై సింగపూర్ నిపుణులతో చర్చిస్తారు. సింగపూర్ కూడా రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది కనుక ఆ అంశంపై కూడా వారు చర్చించవచ్చును. చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్సేయిన్ లూంగ్, మంత్రి ఈశ్వరన్ తదితరులను కలిసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. చంద్రబాబు నాయుడు బృందం 23వ తేదీ సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close