డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్

తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. టెలివిజన్లో తెలుగు ప్రేక్షకులు కోరుకున్న స్థాయిని మించి ఊహించని వినోదాన్ని అందించిన “బిగ్ బాస్” ఇప్పుడు ఓటీటీలో కొత్త సంచలనం సృష్టించబోతోంది.

స్టార్ మా లో పరిమితమైన వ్యవధిలో వినోదాన్ని పంచి సంచలన విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు ఓటీటీ లో ప్రారంభం అవుతోంది. ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచి ఈ వినూత్న ప్రయత్నం అందుబాటులోకి వస్తుంది.

టెలివిజన్ లో బిగ్ బాస్ ని అద్భుతంగా నడిపించిన నవ మన్మథుడు నాగార్జున “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లోనూ బిగ్ బాస్ ని నడిపించబోతున్నారు. హౌస్ మేట్స్ మనస్తత్వాలను బట్టి, సందర్భాన్ని అనుసరించి బాలన్స్ చేసిన నాగార్జున ఇప్పుడు ఎలా డీల్ చేస్తారు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

దానికంటే ముందు అసలు హౌస్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం సస్పెన్స్. ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటలకు మాత్రమే అది తెలియనుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. నో కామా…  నో ఫుల్ స్టాప్…  బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్ !!

“బిగ్ బాస్” నాన్ స్టాప్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3h9CHBT

బిగ్ బాస్” నాన్ స్టాప్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=QzcOrRNHZJE

Content Produced by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close