నేడు అమరావతిలో సంప్రోక్షణ

అమరావతిని విశ్వనగరంగా తీర్చిద్దిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దేశ విదేశాలలోని పవిత్ర స్థలాలు, పుణ్య క్షేత్రాలు, పుణ్య నదులు, రాష్ట్రంలో ‘మన నీరు-మన మట్టి’ కార్యక్రమం ద్వారా 16,000 గ్రామాల నుండి సేకరించిన మట్టి-నీళ్ళను కలిపి మిశ్రమంగా చేసి దానిని అమరావతిలో వెదజెల్లుతారు. ఈరోజు ఆయన స్వయంగా దానిలో కొంత మిశ్రమాన్ని హెలికాఫ్టర్ ద్వారా అమరావతి ప్రాంతంలో వెదజల్లి సంప్రోక్షణ చేస్తారు. మిగిలిన మిశ్రమాన్ని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, రైతులు అమరావతిలో వెదజల్లుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close