ఎన్టీఆర్ మరదలిగా కుమారి

కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కుమారి హెబ్బా పటేల్ లక్ తోక తొక్కిందనే చెప్పాలి. మొదటి సినిమా ‘అలా ఎలా’ ఎవరికి తెలియకపోయినా రెండో సినిమా సుకుమార్ చేతిలో పడి సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే సుకుమార్ నిర్మాణంలో సక్సెస్ అందుకున్న హెబ్బా పటేల్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నన్నకు ప్రేమతోలో కూడా ఛాన్స్ కొట్టేసిందని తెలిసిందే.

కుమారి తర్వాత నాన్నకు ప్రేమతోలో అవకాశం అందిపుచ్చుకున్న హెబ్బా యంగ్ టైగర్ సినిమాలో ఏదో చిన్న రోల్ అనుకున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో హెబ్బా ఎన్టీఆర్ మరదలి పాత్ర చేస్తుందట. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోయిన్స్ ని కూడా అడిగారట, చివరకు ఆ అదృష్టం కుమారిని వరించింది. సినిమాలో మరదలిగా నటిచిన హెబ్బా పటేల్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత ఉందట. అంతేకాదు సినిమాలో ట్విస్ట్ లకు మరదలి పాత్ర చాలా కీలకమైందట.

మరి ఎన్టీఆర్ సినిమాలో ప్రాముఖ్యత గల పాత్ర అంటే స్టార్ హీరోయిన్ గా అమ్మడికి రెడ్ కార్పెట్ వేసినట్టే. మరి కుమారి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల దాకా వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా హెబ్బా పటేల్ కు సుకుమార్ గాడ్ ఫాదర్ అయ్యాడని మాత్రం చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close