అమరావతి కార్యక్రమానికి రెండు బస్సులు పంపిన రజనీ కాంత్

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ర్టంలో రెండు ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ‘బాయ్ కాట్’ చేస్తుంటే ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందినవారు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు అందరూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. వారిలో చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులను తరలించేందుకు తమ ఖరీదయిన వాహనాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అందజేస్తున్నారు. యూనివర్సల్ హీరో రజనీ కాంత్ చెన్నై నుండి రెండు లగ్జరీ ఏసీ బస్సులను విజయవాడకు పంపారు. రాష్ట్రంలో పలువురు ప్రముఖులు కూడా తమ ఖరీదయిన వాహనాలను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. తెదేపా ఎంపీ కేశినేని నాని పది ఏసీ బస్సులను ఏర్పాటు చేసారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపి రాజధాని నిర్మాణ కార్యక్రమం సజావుగా వీలయినంత త్వరగా పూర్తికావాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close