లావోస్ మోషన్ పిక్చర్స్ లవ్ స్టోరీ..

నూతన నటీనటులు, సాంకేతిక నిపుణుల సారధ్యంలో జి.సుమన్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చెస్తూ నరేంద్ర కుమార్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి లు లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఓ సరికొత్త ప్రేమకధా చిత్రాన్ని నిర్మించనున్నారు.. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి దర్శకుడు సుమన్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకత్వం మీద మక్కువ తో 2006 లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నేను బి.ఏ.జయ, ఇవివి సత్యనారాయణ, రమేష్ వర్శ, శ్రీనివాస రెడ్డి, సాయికిషోర్ ల వద్ద దర్శకత్వ శాఖలో వర్క్ చేయటం జరిగింది.చాలా సినిమాలకు మాటలను కూడా అందించటం జరిగింది. ఇక దర్శకుడిగా ఓ అందమైన ప్రేమకధ ను నూతన నటీనటులు, సాంకేతిక నిపుణుల కు అవకాశమిస్తూ సినిమాను చెయనున్నాను.. ఏలాంటి అశ్లీలతకు తావు లేకుండా కుటుంబ మంతా కలిసి చూడదగ్గ చిత్రంగా మా సినిమాకు తెరమీదకు తీసుకురానున్నాము.. నా కధ నచ్చి నా స్నేహితులు నరేంద్ర కుమార్ రెడ్డి , శ్రీరామ్ ఈ చిత్తాన్ని నిర్మిస్తున్నారు..నరేంద్ర కుమార్ రెడ్డి యుఎస్ లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నారు శ్రీరామ్ రెడ్డి బయో టెక్నాలజీ రంగంలో శాస్త్రవేత్త గా స్థిరపడ్డా విలువలతో కూడిన సినిమాలను తియ్యాలని సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.. డిసెంబర్ చివరి వారంలో చిత్రోకరణ ప్రారంభించి కర్నూల్, వైజాగ్, హైదరాబాద్ లొ షూటింగ్ జరుపతాము.. పూర్తి వివరాలు త్వరలోనే తెలియ చెస్తామన్నారు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close