‘లవ్ చెయ్యాలా… వద్దా…’ ఫస్ట్ లుక్ విడుదల

ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ ఫేమ్ కార్తీక్‌, శ్వేతావ‌ర్మ హీరో హీరోయిన్లుగా జి.కె.సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘లవ్ చెయ్యాలా…వద్దా…’. ఎస్.నౌషద్ ద‌ర్శ‌క‌త్వంలో జి.వి.ర‌మ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

చిత్ర నిర్మాత జి.వి.ర‌మ‌ణ మాట్లాడుతూ – ”సినిమా మంచి రొమాంటిక్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి లోకేష‌న్స్‌లో సినిమా షూటింగ్ చేశాం. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. కార్తీక్‌, శ్వేతావ‌ర్మ చ‌క్క‌గా న‌టించారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమాను పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తాం” అన్నారు.

కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ – ‘’రషెష్ చూశాను. చాలా సినిమా బాగా వచ్చింది. యూనిట్ సభ్యులందరికీ అబినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

కార్తీక్‌, శ్వేతావ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో మ్యూజిక్ః గౌత‌మ్ ధ్యాని, కెమెరాః ప్ర‌వీణ్‌, ఎడిటింగ్ః ఉద్ధ‌వ్‌, నిర్మాతః జి.వి.ర‌మ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.నౌష‌ద్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close