వార్ వన్ సైడ్: కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల డిపాజిట్‌లు గల్లంతు

హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, బీజేపీ-టీడీపీల ఉమ్మడి అభ్యర్థి దేవయ్య డిపాజిట్‌లు కోల్పోయారు. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. సర్వేకు 1,56,315, దేవయ్యకు 1,30, 178, వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌కు 23,352 ఓట్లు, ఇతరులకు 28,541 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి భాస్కర్‌కు 28,540 ఓట్లు వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్‌కు 14,778 ఓట్లు, నోటాకు 7,753 ఓట్లు లభించాయి. ఇక్కడ డిపాజిట్ రావాటానికి 1,72,465 ఓట్లు రావాల్సి ఉండగా ఓడిపోయిన 22మంది అభ్యర్థులలో ఎవరికీ ఆ మొత్తంలో ఓట్లు లభించలేదు. అయితే తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో పీవీ నరసింహారావు, జగన్ మొదటి, రెండు స్థానాలలో ఉండగా, దయాకర్ మూడో స్థానానికి చేరుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close