“రూ. 50 లక్షల ఆఫర్‌”కు పరిటాల ఫ్యాన్స్ సపోర్ట్ !

చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె అయిన నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ వేదికగా బయట చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కారణం ఏదైనా వివాదాన్ని ముగించడానికి వల్లభనేని వంశీతో క్షమాపణలు చెప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడుగుతామనే మాటలు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో మల్లాదివాసు అనే టీఆర్ఎస్ కార్పొరేటర్ కులం కోణంలో .. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అంతమొందిస్తే రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

ఇది కూడా తీవ్ర వివాదానికి కారణం అయింది.తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తర్వాత సర్దుబాటు చేసుకున్నా.. ఆయనపై వైసీపీ నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా… ఆ వ్యవహారం మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా అనంతపురం జిల్లాలో మల్లాది వాసుకు మద్దతుగా అనంతపురంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మల్లాది వాసుకు అభినందనలు తెలిపారు. ఎందుకంటే … ” రూ.50 లక్షల ఆఫర్‌”ను ప్రకటించినందుకు.

ఈ వ్యవహారం ఏమాత్రం తగ్గేది కాదని ఈ ఫ్లెక్సీలు చూసిన తర్వాత చాలా మందికి అర్థం అవుతోంది. వైసీపీ నేతలకు కూడా తాము చిన్న తప్పు చేయలేదని.. అర్థమైందని అందుకే ముగించాలని అనుకుంటున్నారని భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్తుందో కానీ..ముగింపు అయితే ఇప్పుడల్లా వచ్చే అవకాశం కనిపించడం లేదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close