వైసీపీ ఎమ్మెల్యేల చేరికపై స్పష్టత వస్తుందన్న పత్తిపాటి పుల్లారావు

హైదరాబాద్: తెలుగుదేశంలోకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారనేదానిపై మార్చి 5 లోపు స్పష్టత వస్తుందని ఏపీ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. జగన్ తీరుపై పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారని అన్నారు. వారు జగన్‌తో కలిసి నడపటానికి గానీ, కొనసాగటానికిగానీ ఇష్టపడటంలేదని చెప్పారు. టీడీపీకి మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరంలేదని చెప్పారు. చిలకలూరిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై, లోకేష్‌పై సాక్షి రాస్తున్న రాతలను ప్రజలు నమ్మటంలేదని చెప్పారు. లోకేష్ నీతి, నిజాయతీ, చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తున్నారని, జగన్‌లాగా రాష్ట్రాన్ని, ప్రజలను మోసం చేసి 5 లక్షల ఎకరాలను లూటీ చేయలేదని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close