రాజకీయ ప్రవేశంపై ఖండించని వైఎస్ సునీత !

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె .. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. సొంత కుటుంబంలోనే అత్యంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్నారు. తమపై ప్రైవేటు కేసులు పెడుతన్నారు .. ఎదురు ఆరోపణలు చేస్తున్నారు… అయినా సరే ఎక్కడా తగ్గడం లేదు. తమ పోరాట పంథాలో తాను ఉన్నారు . ఇలా పోరాడుతున్నందుకు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లుపై ఆమె వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం చేస్తున్నారు.

తన తండ్రి హంతకులకు శిక్ష పడటానికి ఆమె చేస్తున్న పోరాటానికి.. రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధం ఏమిటో సజ్జల లాంటి వారే చెప్పాలి…కానీ సునీతారెడ్డి మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదని ఖండించడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆమెను వైఎస్ భారతి నేతృత్వంలోని సాక్షి మీడియా బ్యాన్ చేసింది. కానీ ఇతర మీడియాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ మీడియాలకు ఇస్తున్న ఇంటర్యూల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తే అది వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలికకు దారి తీసే అవకాశం ఉందని పులివెందులలో చర్చ జరుగుతోంది. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు జగన్ వెంట ఉంది. మిగిలిన వారంతా దూరమయ్యారు. జగన్ తమను పట్టించుకోవడం లేదని వారనుకుంటున్నారు. వారిని ఐక్యంగా ఉంచడంలో జగన్ విఫలమయ్యారని చెబుతున్నారు. అందుకే సునీత రాజకీయ రంగ ప్రవేశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా ఆమె చెబుతూండటంతో మరింత ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close