ప్రతి నాయకిగా త్రిష

దశాబ్ద కాలంగా తన నటనతో ఆకట్టుకున్న అందాల భామ త్రిష ఇప్పుడు కాస్త తనలో ఉన్న నటనతో పాటుగా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నాయకి, అరణ్మయి-2 లో నటిస్తున్న ఈ భామ తర్వాత చేయబోయే ధనుష్ సినిమాలో విలన్ గా నటిస్తుందట. టాప్ హీరోయిన్ గా ఉన్నా ధనుష్ తో చేసే మొదటి సినిమా ఇది కాగా ఇందులో కూడా అమ్మడు ప్రతి నాయకి ఛాయలున్న పాత్ర పోషించడం విశేషం.

వేల్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష విలన్ గా నటిస్తుంది. అంతేకాదు తన కెరియర్ లో ప్రతి నాయిక చాయలున్న పాత్రలో నటించడం కూడా ఇదే మొదటిసారి. చీకటి రాజ్యం సినిమాతో 50 సినిమాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న త్రిష వరుసెంట సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.

ధనుష్ లాంటి విలక్షణ నటుడి సినిమాలో త్రిష కూడా తన విలక్షణమైన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో మొదలవనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close