కత్తి మహేష్ పై కోడిగుడ్లతో దాడి

జనసేనని, పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా వ్యతిరేకించే కత్తి మహేష్ పై కొందరు దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. కత్తి మహేష్ ఒక టీవీ చర్చకు వెళుతుండగా కొండాపూర్ లో ఆయన పై కోడిగుడ్లతో దాడి చేశారు.బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడి చేశారని ఆయన చెప్పారు.కోడిగుడ్డు కుడి కన్నుపై పడిందని,ఇది పవన్ కళ్యాణ్ అబిమానులు చేసిన పనేనని ఆయన ఆరోపించారు.

ఈ సంఘటన పై కత్తి తీవ్రంగా స్పందించారు. ఒక సామాన్యుడి పవరేంటో పవర్ స్టార్ కి చూపిస్తానని కత్తి మహేష్ సవాల్ చేసారు. గోటి తో పోయే దానికి గొడ్డలిదాకా తీసుకొచ్చింది పవన్ కళ్యాణేనని, ఆయన సకాలం లో స్పందించకపోవడం వల్లే ఆయన ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారని, తనపై జరిగిన దాడికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పి తీరాలని అన్నారు. ఇక ఈ దాడికి నిరసనగా ఓయూ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మొత్తానికి అంతా సద్దుమణిగిపోయిందనుకున్న తర్వాత మళ్ళీ ఈ దాడి ఘటన, దీనికి ఓయూ జెయేసి నిరసనలు, త్వరలో ఈ ఇష్యూ లోకి మంద కృష్ణ ఎంటరవనున్నాడనే వార్తలు చూస్తూంటే, ఈ సమస్య ని పరిష్కరింపబడాలనుకునే వారి కంటే, దీన్ని కొనసాగించాలనుకునే వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ దాడిపై త్వరలో పోలీస్ కంప్లైంట్ చేయనున్నారు కత్తి మహేష్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close