మీడియా వాచ్.. జర్నలిస్టుల జీతాల కటింగ్.. సీ.ఎం ఆరా

కరోనా మీడియా రంగంలోనూ కలకలం రేపింది. చాలామట్టుకు ఉద్యోగాలు పోయాయి. ప్రతీ సంస్థ జీతాల్ని కట్ చేసింది. 20 నుంచి 40 శాతం వరకూ జీతాల్ని జర్నలిస్టులు నష్టపోయారు. `సంస్థలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించొద్దు.. జీతాలు ఆపొద్దు` అని ప్రభుత్వం ఇది వరకే యాజమాన్యాల్ని కోరింది. ఆ వార్తల్ని రాసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థ లు మాత్రం – తమ ఉద్యోగులపై ఆ మాత్రం కనికరం చూపించలేకపోయాయి.

మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ లో భాగంగా కొంతమంది పాత్రికేయులు జీతాల కోత విషయాన్ని కేసీఆర్ ముందు తీసుకెళ్లారు. `మా జీతాలు కట్ చేశారంటూ` ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల జీతాల్ని కత్తిరించడం దారుణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్. ఈ విషయంపై సమగ్రమైన సమాచారం అందించమని, తానువ్యక్తిగతంగా ఆయా సంస్థలతో మాట్లాడతానని పాత్రికేయులకు హామీ ఇచ్చారు. విషయమేమిటంటే.. కేసీఆర్ సొంత పత్రిక  లాంటి నమస్తే తెలంగాణలోనూజీతాలు కట్ అయ్యాయి. ఆ విషయం కేసీఆర్ కు తెలుసో.. లేదో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close