అంగన్‌వాడీలకూ బటన్ పవర్ !

ఒక్క బటన్ నొక్కి జగన్ రెడ్డిని ఇంటికి పంపడానికి అంగన్వాడీలకు బటన్ పవర్ ఉంది. తనకు అధికారం ఉందని జగన్ రెడ్డి వారిని చీకట్లో అణిచివేసే ప్రయత్నం చేశారు. నానా బాధలు పెట్టారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయమంటే వేదించారు. బెదిరించారు. మహిళలని చూడకుండా… ఘోరమైన వేధింపులకు దిగారు. ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించో.. మరొకటో వారిని ఉద్యమం నుంచి విరమింపచేయవచ్చు కానీ.. వారిలో ఉన్న ఆగ్రహం నుంచి జగన్ రెడ్డి తప్పించుకోవడం కష్టం.

పాదయాత్రలో అంగన్వాడిలకు ఇచ్చిన హామీల మేరకు ప్రయోజనాలు కల్పించకపోగా పథకాలు కూడా వర్తించకుండా చేశారు. చివరికి గుర్రాలతో తొక్కించే పరిస్థితికి వెనుకాడలేదు. గతంలో అంగన్నాడి మహిళలు జగన్ రెడ్డికోసం పని చేశారు. ఊరూవాడా ప్రచారం చేశారు. చంద్రబాబు పెంచింది కాకుండా.. జగన్ రెడ్డి వస్తే డబుల్ అవుతుందని ఆశ పడ్డారు. చివరికి వారి ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు తమకూ ఓ బటన్ ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ఒక్క అంగన్వాడిలే కాదు జగన్ రెడ్డి మోసం చేసిన వారి జాబితాలో లెక్క లేనన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ రోడ్డెక్కారు. తమ అసంతృప్తిని తెలియచేశారు. వారందరి మదిలోనూ ఒక్కటే ఉంది.త తమకూ బటన్ పవర్ ఉందని.. దాని సంగతి చూస్తామని. ఆ బటన్ నొక్కి జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు ఇంకా ఎంతో సమయం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close