రెండు ఎక‌రాల్లో కృష్ణంరాజు స్మృతివ‌నం

దివంగ‌త న‌టుడు కృష్ణంరాజు పేరుమీద ఓ స్మృతివ‌నం ఏర్పాటుకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. అందుకోసం రెండు ఎక‌రాలు కేటాయించ‌నున్న‌ట్టు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. కృష్ణంరాజు స్వ‌గ్రామం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరులో సంస్మ‌ర‌ణ స‌భ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా.. భారీ ఎత్తున అభిమానులు హాజ‌రయ్యారు. ఏపీ మంత్రులు, ఎం.ఎల్‌.ఏలు కూడా పాల్గొన్నారు. ఈ రెండెక‌రాలు మొగ‌ల్తూరులోకే కేటాయించే అవ‌కాశం ఉంది. ఈ స్మృతివ‌నంలో కృష్ఱంరాజు విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది. దాంతో పాటు కృష్ణంరాజు గుర్తుగా ఆయ‌న వాడిన కాస్ట్యూమ్స్‌, సినిమా లైబ్ర‌రీ, ఓ ఆడిటోరియం.. ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. ఇదంతా మాట‌ల‌కే ప‌రిమితం చేస్తారా, లేదంటే కార్య‌రూపం దాల్చేలా చూస్తారా? అనేది చూడాలి. మంత్రి చెప్పిన‌ట్టు స్మృతివ‌నం ఏర్పాటు చేస్తే.. కృష్ణంరాజుకి గొప్ప నివాళి అందించిన‌ట్టే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close