‘స‌ర్కారు వారి పాట’‌… కీల‌క మార్పు

మ‌హేష్ – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `సర్కారువారి పాట‌`. క‌థానాయ‌క‌గా కీర్తి సురేష్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. అమెరికాలో చిత్రీక‌ర‌ణ మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ అమెరికాలోనే ఉన్నాడు. లొకేష‌న్ల వేట కొన‌సాగిస్తున్నాడు. ఈలోగా.. ఈ టీమ్ లో ఓ కీల‌క‌మైన మార్పు జ‌రిగింది. ఈ చిత్రానికి కెమెరామెన్ గా పి.ఎస్‌. వినోద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. ఆయ‌న స్థానంలో మ‌ది వ‌చ్చి చేరారు.

పీ.ఎస్ వినోద్ ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్` కోసం ప‌నిచేస్తున్నారు. స‌ర్కారువారి పాట మొద‌ల‌య్యే స‌రికి వ‌కీల్ సాబ్ సినిమా పూర్త‌వుతుంద‌నుకున్నారు. కానీ.. లాక్ డౌన్ వ‌ల్ల అది సాధ్యం కాలేదు. అతి త్వ‌ర‌లో వ‌కీల్ సాబ్ సినిమా మొద‌ల‌వుతుంది. ముందు ఆ సినిమా పూర్తి చేయాలి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అమెరికాలో `స‌ర్కారు వారి పాట‌` మొద‌లెట్టాలి. రెండు సినిమాల్ని ఒకేసారి చేయ‌డం అసాధ్యం. అందుకే.. స‌ర్కారువారి పాట నుంచి ఆయన త‌ప్పుకున్నారు. ఆ స్థానంలో మ‌ది అమెరికా ఫ్లైట్ ఎక్కారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close