ప‌వ‌న్‌లా మారిన చిరు

కోలీవుడ్ లో సుచి లీక్స్ ఎలా ఫేమ‌సో… టాలీవుడ్‌లో చిరు లీక్స్ కూడా అంతే ఫేమ‌స్‌. త‌న సినిమాల‌కు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన విష‌యాల్ని సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం లీక్ చేస్తూ.. అభిమానుల్ని అల‌రించ‌డం చిరుకి అల‌వాటే. తాజాగా ‘భోళా శంక‌ర్‌’కి సంబంధించి, ఓ ఆస‌క్తికర‌మైన విష‌యాన్ని లీక్ చేసి, మ‌రోసారి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు.

చిరంజీవి – మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఆగ‌స్టు 11న విడుద‌ల అవుతోంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌ని ఇమిటేట్ చేశారు చిరు. ‘ఖుషి’లోని ఏ మేరా జ‌హా.. పాట‌ని చిరు ఈ సినిమాలో అనుక‌రించారు. అంతే కాదు.. మెడ రుద్దుకొనే మేన‌రిజాన్నీ చిరు ఫాలో అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని సైతం చిరు త‌న ట్విట్ట‌ర్ వేదిక ద్వారా లీక్ చేశారు. ”ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సినిమాలు కొన్నింటిలో న‌న్ను ఇమిటేట్ చేశాడు. ఇప్పుడు నేను త‌మ్ముడ్ని ఇమిటేట్ చేస్తున్నాను. ఇది అభిమానుల్ని అల‌రించ‌డానికి నేను చేస్తున్న స‌ర‌దా ప్ర‌య‌త్నం. ఈ సీక్రెట్ ఎవ‌రికీ చెప్పొదు…” అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు చిరు. ‘భోళా శంక‌ర్`కి ఇది క‌చ్చితంగా ఎగ‌స్ట్రా మైలేజి అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close