రిటైరయ్యాక ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తానంటున్న సీజేఐ !

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యాక నందమూరి తారక రామారావుపై పుస్తకం రాయనున్నట్లు ఎన్వీ రమణ ప్రకటించారు. తిరుపతి లో ఎన్టిఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.. ఈ ఉత్సవాల్లో మేడసాని మోహన్ అవధానంను విక్షించిన అనంతరం వివిధ కళాకారులతో ఆయన మాట్లాడారు.‌ ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఎన్టిఆర్ గురించి ఎంత మాడ్లాడినా తక్కువే అని, ఆయన ఒక సమగ్ర సమతా మూర్తి అని కొనియాడారు.. రైతు బిడ్డగా ,రంగ స్ధల నటుడిగా, కధానాయకుడిగా ,రాజకీయ‌నాయకుడిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారన్నారు.

న్టీఆర్ జనం నాడి తెలిఒఇన వ్యక్తిగా చిరస్ధాయిగా నిలిచి పోతారని చెప్పారు..‌పాత్టి పెట్టిన దాదాపు తొమ్మిది నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఘనత నందమూరి తారకరామారావుకి మాత్రమే దక్కుతుందన్నారు.. ఎన్టీఆర్ తో తనకున్న సన్నిహిత సంబంధాలను ఆయన గుర్తు చేసుకున్నారు.. నాపై ఎన్టిఆర్ మనిషి అని ముద్ర వేశారని, దానికి నేను ఎంతో గర్వీస్తున్నట్లు చెప్పారు.. కాలేజీ చదివే రోజుల్లోనే ఆయన తనను అభిమానించే వారని, 1983లో ఆయన కోసం పరోక్షంగా పని చేశానని చెప్పారు.. సంక్షోభం సమయంలో ఆయన తరుపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, కానీ ప్రజాభిమానంతో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారని చెప్పారు.

అప్పట్లో ఎన్టిఆర్ ఢిల్లీకి తీసుకెళ్ళె వారని, ఎన్టీఆర్ కి మందులు అందించేవాడినని‌ ఎన్వీ రమణ గుర్తు చేశారు.. ఎన్టీఆర్‌ కు వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో ఆయనకు న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాడిని. ఎన్టీఆర్‌కు పద్మ, ఫాల్కే వంటి అవార్డులు దక్కకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విషయంలో తన భావాలను జస్టిస్ రమణ ఏ మాత్రం దాచుకోకుండా వివరించడం సభికులను ఆశ్చర్య పరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close