రాష్ట్రపతి విందు కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా

హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్‌లో ఇవాళ సాయంత్రం ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. జ్వరం కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు రాజ్‌భవన్‌కు సమాచారం అందింది. ఉదయంనుంచే ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విందుకు హాజరయ్యే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎదురుపడటానికి ఇష్టంలేకే కేసీఆర్ గైర్హాజరవుతున్నారన్న వాదన వినబడుతోంది. మరోవైపు చంద్రబాబునాయుడు, హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ భోస్లే, ఇరు రాష్ట్రాల డీజీపీలు, సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు ఈ విందుకు హాజరయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close