ప్ర‌భాస్ – సిద్దార్థ్ ఆనంద్- మైత్రీ.. ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌ఠాన్‌తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు సిద్దార్థ్ ఆనంద్‌. ఈ హిట్టు బాలీవుడ్ కి బూస్ట‌ప్ ఇచ్చింది. రికార్డు వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోతోంది. బాలీవుడ్ లోని బ‌డా హీరోల దృష్టి సిద్దార్థ్ ఆనంద్ పై ప‌డింది. అయితే.. సిద్దార్థ్ మాత్రం ప్ర‌భాస్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ప‌ఠాన్ కంటే ముందు సిద్దార్థ్ ఆనంద్ – ప్ర‌భాస్ ల మ‌ధ్య భేటీ జ‌రిగింది. ప్ర‌భాస్ కూడా సిద్దార్థ్ తో ప‌ని చేయ‌డానికి సంసిద్ధంగానే ఉన్నాడు. కాక‌పోతే.. `ప‌ఠాన్‌` రిజ‌ల్ట్ కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు ఆ రిజ‌ల్ట్ వ‌చ్చేసింది. సో.. ప్ర‌భాస్ తో సిద్దార్థ్ తో ప‌నిచేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రాలూ లేవు. ఈ కాంబోలో మైత్రీ మూవీస్ ఓ సినిమా చేయ‌బోతోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్. ఇప్పుడు దానికి కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వ‌చ్చేసింది.

మైత్రీ నిర్మాత‌లు ఈ రోజు సిద్దార్థ్ ఆనంద్‌ని క‌లిశారు. `ప‌ఠాన్‌` హిట్టు కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ప‌నిలో ప‌నిగా త‌దుప‌రి ప్రాజెక్టుపై కూడా మంత‌నాలు జ‌రిపారు. బాలీవుడ్‌లో నేరుగా ఓ సినిమా చేయాల‌న్న‌ది మైత్రీ ఆలోచ‌న‌. స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల‌తో మైత్రీ ట‌చ్‌లో ఉంది. సిద్దార్థ్ – ప్ర‌భాస్ ల సినిమా ఓకే అయితే… దీనికే మొద‌టి ప్రాధాన్యం. సిద్దార్థ్ కి ఆఫ‌ర్లు చాలా ఉండొచ్చు. కానీ త‌న దృష్టి మాత్రం ప్ర‌భాస్ పై ఉంది. సో… ఈ కాంబో దాదాపుగా ఖాయ‌మైన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close