నన్ను ముఖ్యమంత్రిని చేయండి, పనిచేయకపోతే నిలదీయండి: పవన్‌ కల్యాణ్‌

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి కూడలిలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ “నన్ను ముఖ్యమంత్రిని చేయండి” అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ పవన్ ఏమన్నాడంటే

“నన్ను ముఖ్యమంత్రిని చేయండి. బాధ్యతగా పనిచేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి. నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని యువత కోరుకుంటోంది. . రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే జనసేనతోపాటు సీపీఎం, సీపీఐలను పిలవండి. హోదాపై మాట్లాడదాం. ఉమ్మడిగా పోరాడదాం. ప్రధాని మోదీతో గొడవపెట్టుకునేంత నైతిక బలం తెదేపాకు లేదు. ఆ శక్తి జనసేనకే ఉంది తూర్పుగోదావరి జిల్లాలోని వంతాడలో లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలు సాగుతున్నాయి. విశాఖ మన్యంలోనూ ఇదే సమస్య ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తెదేపా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను నక్సలైట్లు చంపేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరా ప్రభుత్వాన్ని నడిపేది” .

ఇవీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. గతంలో అభిమానులు సీఎం సీఎం అని అరిస్తేనే, వారించినటువంటి పవన్ కళ్యాణ్, ఇటీవల అభిమానులను సీఎం సీఎం అని నినాదాలు చేయమని తానే కోరుతున్నారు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాలు బాగానే వంటబట్టించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close