రికవరీ తక్కువ.. మృతులు ఎక్కువ..! ఏపీలో “డెడ్లీ” కరోనా..!

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. కేవలం 11 రోజుల్లోనే అదనంగా లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా ఇప్పుడు విజృంభణ తగ్గింది. కానీ ఏపీలో మాత్రం ఊహించని స్థాయిలో పెరిగింది. ఏపీలో 11 రోజుల క్రితం 1090 మంది మరణించగా ఇప్పుడు ఆ సంఖ్య 18వందలు దాటిపోయింది.

అంటే 700 మంది 11 రోజుల్లోనే మరణించారు. 11 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఒక లక్షా పది వేల కేసులు నమోదయ్యాయి. మధ్యలో ఒకటి,రెండు రోజులు తప్ప..దాదాపుగా ప్రతీరోజు.. 10 వేల చొప్పున కేసులు నమోదవుున్నాయి. ఏపీలో రికవరీ రేటు 55 శాతం మాత్రమే ఉంది. మరణాలు పెరుగుతూండటం… రికవరీ రేటు తగ్గడంపై … వైద్య నిపుణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే ప్రభుత్వం మాత్రం.. టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే వాదన వినిపిస్తున్నారు. ఆ టెస్టులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అత్యధిక టెస్టులు చేసిన టాప్ 19 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ప్రభుత్వం.. అందరికీ వస్తుందనే అభిప్రాయాన్ని విడిచి పెట్టి..కట్టడి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close