చికోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఎవరి దగ్గర నుంచి ?

చికోటి ప్రవీణ్ వ్యవహారం ఆగకుండా సాగుతూనే ఉంది. ఆయనను నాలుగు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా నలుగురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే జారీ చేశారో లేదో స్పష్టత లేదు. కానీ చికోటి ప్రవీణ్ మాత్రం తన ప్రాణానికి ప్రమాదం ఉందని హైకోర్టును ఆశ్రయించారు. రక్షణ కావాలని వేడుకున్నాడు. గన్‌మెన్ల కోసం అలా చేశాడా లేకపోతే.. నిజంగానే ప్రాణహాని ఉందా అన్నదానిపై క్లారిటీలేదు.

చికోటి చేసిన బిజినెస్ ఆయన చెప్పుకుంటున్నట్లుగా లీగల్ ఏమీ కాదు. గోవాలో ఇతర దేశాల్లో లీగర్. ఇక్కడ నిర్వహించడం లీగల్ కాదు. ఆయన సీక్రెట్‌లో ఇక్కడకూడా కేసినోలు నిర్వహిస్తారని గుడివాడ అంశంతోనే తేలిపోయింది. గతంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసినో లింకులతో … వందల కోట్ల హవాలా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. వాటి గుట్టు బయటకు లాగాలనుకుంటోంది. అదే బయటపడితే.. చాలా మంది పెద్దలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.

ఆ పెద్దలు వయోలెంట్ కాబట్టి.. తనకు ప్రాణహాని ఉందని చికోటి ప్రవీణ్ భయపడుతున్నారని అందుకే హైకోర్టును ఆశ్రయించారని అంటున్నారు. ప్రవీణ్ వ్యవహారంపై వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. కానీ అందరూ ఖండించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేస్తే కానీ వారెవరో స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోన్ ట్యాపింగ్ కేసులో కదలిక… ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు..!?

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్తబ్దత నెలకొందని ప్రచారం జరుగుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ప్రధాన సూత్రధారి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్...

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close