ఏప్రిల్ 28న సైకిల్ ఎక్కనున్న ఇద్దరు వైకాపా నేతలు

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను ఎంతగా బుజ్జగిస్తున్నా పార్టీలో వలసలు ఆగడం లేదు. తాజాగా అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఈనెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా కండువాలు కప్పుకోవడానికి సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. వారిద్దరి రాజకీయ గురువయిన కొణతాల రామకృష్ణ గత ఏడాదే తెదేపాలో చేరుతారని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ నేటికీ ఆయన ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉంటున్నారు. బహుశః శిష్యులిద్దరూ తెదేపాలో కుడురుకొన్నాక ఆయన కూడా సైకిల్ ఎక్కుతారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close