అమ‌లాపాల్ కొత్త ప్రియుడు ఎవ‌రు?

విజ‌య్‌, అమ‌లాపాల్ విడాకుల వ్య‌వ‌హారం.. చెన్నైలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఎంతో ఇష్ట‌ప‌డి, ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఈ జంట విడాకుల నిర్ణ‌యం… అంద‌రినీ నివ్వెర‌ప‌రిచిందే. ఈ బ్రేక‌ప్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఒకొక్క‌టీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మూడు నెల‌ల క్రితం నుంచే అమ‌పాల్‌పాల్ – విజ‌య్ విడివిడిగా ఉంటున్నార‌ని టాక్‌. విజ‌య్ ఇష్టానికి వ్య‌తిరేకంగా సినిమాల్లో న‌టించాల‌ని అమ‌లాపాల్ నిర్ణ‌యం తీసుకొంద‌ని, అందుకే విజ‌య్ గొడ‌వ ప‌డుతున్నార‌ని, పెద్ద‌లు కూడా ఈ విష‌యంలో ఇద్ద‌రికీ రాజీ కుద‌ర్చ‌లేక చేతులెత్తేశార‌ని తెలుస్తోంది. బ‌య‌ట‌కు `సినిమాల్లోన‌టిస్తోంది` అనే కార‌ణం చూపిస్తున్నా.. అంద‌ర్లీనంగా మ‌రో కార‌ణం వినిపిస్తోంది. అమ‌లాపాల్ ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌తో చాలా స‌న్నిహితంగా మెలుగుతోంద‌ని, ఆ వ్య‌వ‌హారం న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల విజ‌య్ గొడ‌వ ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది. దాంతో అమలాపాల్ కొత్త ప్రియుడు ఎవ‌రు? అనే విష‌యంపై త‌మిళ సినీ జ‌నాలు ఫోక‌స్ పెట్టారు. ముంబైకి చెందిన ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అమ‌లాతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడ‌ని టాక్‌. ఈ గాసిప్‌లో నిజ‌మెంతో తెలీదుగానీ… ఈ బ్రేక‌ప్‌కి వెనుక మరో బ‌ల‌మైన కార‌ణం ఉన్న‌ద‌న్న‌ది నిజ‌మే అని త‌మిళ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close