హిరో జగపతి బాబు హితుడుగా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు

హితుడు చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత కేఎస్వీ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ మొదటి వారం లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కొత్త దర్శకుడు విప్లవ్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే ఈ చిత్రంలో జగపతి బాబు హీరో గా మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారని నటనలో అనేక చ్చాయలు ప్రదర్శిం చారని ప్రకటనలో పేర్కొనారు. జగపతి బాబు తో బాటు ప్రధాన భూమిక లో మళయాళ నటి మీరా నందన్ నటించారు. బెనర్జీ సీ వీ ఎల్ ఇతర పాత్రల్లో సహకరించారు

అరకు లో ఎక్కువ భాగం చిత్రీకరించిన ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను వైజాగ్ హైదరాబాద్ లలో వివధ లొకేషన్ లలో పూర్థి చేశారు.చిత్రం లోని అయిదు పాటలు అనంత శ్రీ రామ్ రచించగా కోటి సంగీతం ఆందించారు. భరణి కె ధరన్ చాయాగ్రహణం అందించగా ధర్మేంద్ర కాకరాల ఎడిట్ చేశారు త్వరలో ఆదియో విడుదల జరుగుతుందని నిర్మాత కేఎస్వీ తెలిపారు. ప్రముఖ నిర్మాత మధు మురళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close