హెబ్బాని ప్ర‌మోట్ చేస్తోన్న స్టార్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

గాడ్ ఫాద‌ర్‌ల అండ‌తో సినిమాని ఏలే రోజులు పోయాయి. ఇప్పుడంతా క‌ష్టేఫ‌లి అనే సూత్రాన్ని న‌మ్ముకొన్న వాళ్లే నిల‌బ‌డ‌తారు. హెబ్బా ప‌టేల్ కూడా అలానే ఎదిగింది. అలా ఎలాతో ఆక‌ట్టుకొని కుమారి 21 ఎఫ్‌తో ఓ ఆటాడుకొంది. ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేస్తూ… పాపుల‌ర్ అయిపోయింది. అలాంటి హెబ్బాని ఇప్పుడు, ఈ ద‌శ‌లో ఓ దర్శ‌కుడు ప్ర‌మోట్ చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు.. వి.వి.వినాయ‌క్‌. సింధూర పువ్వు కృష్ణారెడ్డి త‌న‌యుడు నాగ అన్వేష్ క‌థానాయ‌కుడిగా ఏంజెల్ అనే సినిమాని రూపొందించారు. ఇందులో క‌థానాయిక పాత్ర కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోసం అన్వేషిస్తున్న త‌రుణంలో ఈ క‌థ విన్న వినాయ‌క్‌.. ”ఏంజిల్ గా హెబ్బా అయితే బాగుంటుంది. త‌న‌ని తీసుకోండి” అంటూ చిత్ర‌బృందానికి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. సింధూర పువ్వు కృష్ణారెడ్డికి వినాయ‌క్ మాటంటే గురి. అందుకే… వినాయ‌క్ చెప్పిందే త‌డ‌వుగా హెబ్బాని తీసేసుకొన్నారు.

మ‌రి అంత‌లా.. హెబ్బాలో వినాయ‌క్‌కి ఏం న‌చ్చిందో. వీళ్లిద్ద‌రూ క‌ల‌సి ప‌ని చేసింది లేదు. బ‌య‌ట కనిపించిందీ లేదు. బ‌హుశా కుమారి 21 ఎఫ్ సినిమా చూసి.. వినాయ‌క్ కూడా ఫ్లాట్ అయిపోయాడేమో. మొత్తానికి హెబ్బాకి వినాయ‌క్ లాంటి ద‌ర్శ‌కుడి అండ దొరికింది. ఇక ముందు మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close