అడ్వాన్సులే ఐటం సాంగులు చేసేలా చేస్తున్నాయి..!

పాలనురుగు అందాలతో ప్రేక్షకులను తన మత్తులో పడేసుకునే తమన్నా సోలో హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ మీదుంది. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నా ఆమె ఐటం సాంగులంటూ దర్శనిమివ్వడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ ఫిల్మ్ ‘అల్లుడు శీను’ సినిమాలో హాట్ ఐటంతో అలరించిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు అదే హీరో సినిమాలో మరో ఐటం సాంగ్ చేసేందుకు సిద్ధమైందట. అయితే ఓ పక్క స్టార్ హీరోల్లో సినిమాల్లో నటిస్తూ క్రేజ్ సంపాధిస్తున్న ఈ బ్యూటీ ఓ కొత్త హీరో సినిమాల్లో మరీ ఐటంలో కనిపించడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

అమ్మడు ఐటం సాంగులు చేయడానికి కారణం ముందు తీసుకున్న అడ్వాన్సు పేమెంట్ అని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీను మొదటి సినిమా అల్లుడు శీను సినిమాకు ముందు హీరోయిన్ గా తమన్నాని అనుకుని అడ్వాన్సు కూడా ఇచ్చాడట బెల్లంకొండ సురేష్.. అయితే ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫైనల్ అయ్యే సరికి ఇచ్చిన అడ్వాన్సుకి ఓ ఐటం సాంగ్లో వాడుకున్నాడు సురేష్. ఇక ఇప్పుడు అదే తరహాలో బోయపాటి శ్రీను కాంబోలో శ్రీను సినిమా ప్లాన్ చేసిన సురేష్ ఆ సినిమా ఆగిపోయేసరికి అందులో హీరోయిన్ కోసం తమన్నాకి అడ్వాన్స్ ఇచ్చి ఉండటం చేత మళ్లీ ఆమెను శ్రీను లేటెస్ట్ సినిమా భీమనేని శ్రీనివాస్ డైరక్షన్లో మూవీలో కూడా ఐటం సాంగ్ చేయిస్తున్నాడు.

సో అడ్వాన్సులే అమ్మడి కొంప ముంచాయని తెలుస్తుంది. తొందరపడి హీరోయిన్ గా కమిట్ అయ్యి అమౌంట్ కూడా పుచ్చుకున్నాక తిరిగి ఇవ్వడం కుదరదు కనుక ఓ సాంగ్ చేస్తే పోలా అని ఆలోచిస్తుంది మిల్కీ బ్యూటీ. అయితే బాహుబలిలో అవంతికగా అలరించిన తమన్న బెల్లంకొండ శీను పక్కన ఐటం సాంగ్ అంటే ఫ్యాన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close