అజిత్ సినిమా మెచ్చిన ఎన్.టి.ఆర్

రీసెంట్ గా కోలీవుడ్లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన వేదలం సినిమా తమిళ నాట రికార్డుల పరంపరను కొనసాగిస్తుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగు దర్శకుడు శివ డైరెక్ట్ చేశాడు. సినిమాలో హీరోయిన్ గా చేసిన శృతి లాయర్ క్యారక్టర్లో నటించింది. సిస్టర్ సెంటిమెంట్ తో నడిచే ఈ సినిమా కోలీవుడ్లో సూపర్ కలక్షన్స్ ని రాబడుతుంది. అయితే ఈ సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ శివ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటూ సినిమా బాగుందని తన సన్నిహితులతో అన్నాడట.

సినిమా కథ పాతదే అయినా సిస్టర్ సెంటిమెంట్ ని దర్శకుడు చూపించిన విధానాం బాగా వర్క్ అవుట్ అయ్యిందట. అజిత్ వేదలం సినిమాలో అజిత్ సిస్టర్ గా లక్ష్మీ మీనన్ నటించింది. ఈ దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా 6 రోజుల్లోనే 45 కోట్ల కలక్షన్స్ ని రాబట్టి 100 కోట్లను టచ్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. మరి సినిమా చూసి నచ్చిన యంగ్ టైగర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఏమన్నా ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే వేదలం ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేయించి చూపిస్తున్నాడట. సినిమా భారీ హిట్ అవుతుండటంతో ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తీసే ఆలోచన ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన అజిత్ వేదలం సినిమా టాలీవుడ్లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడం గొప్ప విషయం అని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close