సంక్రాంతి పందేలు అయ్యే వరకూ ఏపీలోని చీకోటి ప్రవీణ్ మకాం !

కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఏపీలో మకాం వేశారు. ఆయనకు సంక్రాంతి సీజన్ అంటే.. కోట్ల రూపాయల బిజినెస్ జరిగే సీజన్. గత ఏడాది ఏం జరిగిందో కళ్ల ముందే చూశారు. గత ఏడాది చీకోటి ప్రవీణ్ ఏవరో తెలియదు. కానీ ఈడీ కేసుల్లో విచారణ తర్వాత ఆయన వ్యవహారం హాట్ టాపిక్ అయింది. గుడివాడలోనూ ఆయనే కేసినో నిర్వహించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ మరోసారి రంగంలోకి దిగారు. సంక్రాంతి పండుగ అయిపోయే వరకూ ఏపీలోనే మకాం వేస్తున్నట్లుగా ప్రకటించారు. మిత్రుల సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటానని ఆయన చెబుతున్నారు.

విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మీడియాతో మాట్లాడుతూ.. కేసినో ఎవరెవరో ఆడారో అందరి పేర్లు త్వరలోనే బయట పెడతానని ఓ హెచ్చరిక లాంటి స్టేట్ మెంట్ ఇచ్చారు. పండుగ అయిపోయే వరకూ ఏపీలో ఉంటాననే చెప్పుకొచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో కేసినో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి మరింత విస్తృతంగా ఈ జూద క్రీడలు ఉంటాయని అంటున్నారు. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. చీకోటి ప్రవీణ్.. సంక్రాంతి వేడుకల పేరుతో ఏపీలోనే మకాం వేయడం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

సంక్రాంతి అంటే గతంలో కోడి పందెలు మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం అన్ని రకాల జూదాలు తయారయ్యాయి. అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకోవడానికి కేసినోలనూ రంగంలోకి దించుతున్నారు. వ్యసనపరులు ఇల్లు గుల్ల చేసుకుని జూదం ఆడితే.. రాజకీయ నేతలు.. కేసినోలు పెట్టి.. కోట్లు వెనకేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close