తుని విద్వంసం కేసులు సి.ఐ.డి చేతికి?

ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో గత ఆదివారం తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం చెలరేగిన విద్వంసంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్, పోలీస్ వాహనాలకి ఆందోళనకారులు నిప్పు పెట్టి, పోలీస్ స్టేషన్ పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలపై దర్యాప్తు జరుపుతున్న తూర్పు గోదావరి పోలీసులు ఇంతవరకు 150 మందిని గుర్తించారు. ఆ సభ నిర్వాహకులతో సహా మొత్తం 63 కేసులు నమోదు చేసారు. రైల్వే పోలీసులు కూడా మరో ఐదు కేసులు నమోదు చేసారు.

ఇది చాలా తీవ్రమయిన వ్యవహారం కావడం, రాజకీయాలతో ముడిపడి ఉండటం వలన పోలీసులపై తీవ్ర ఒత్తిళ్ళు రావడం సహజం. అందుకే వారు దర్యాప్తు చేస్తున్న ఆ కేసులన్నిటినీ సి.ఐ.డి.కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. బహుశః నేడోరేపో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయవచ్చును.

ఒకవేళ ఆ కేసులన్నిటినీ సి.ఐ.డి.కి అప్పగించినట్లయితే దాని వలన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్న ముద్రగడ పద్మనాభంపై ఒత్తిడికి గురవవచ్చును. ఎందుకంటే ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తుంటే, ఆ కేసులను సి.ఐ.డి.కి అప్పగించాలని నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం ఇంకా కటిన వైఖరి అవలంభించబోతున్నట్లు సూచిస్తున్నట్లుంది. బహుశః ఆ ఒత్తిడికి కారణంగా ఆయన రాజీకి వస్తారని ప్రభుత్వం భావిస్తోందేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close