భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం రద్దు?

తాజా సమాచారం ప్రకారం ఈనెల 15వ తేదీన ఇస్లామాబాద్ లో జరుగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకొన్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కొద్ది సేపటి క్రితం డిల్లీలో ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాద ముఠాలపై, వ్యక్తులపై పాక్ ఇంతవరకు ఎటువంటి కటినమయిన చర్యలు చేపట్టకపోవడంతో భారత్ తీవ్ర అసంతృప్తికి గురయిందని, వారిపై చర్యలు చేపట్టే వరకు భారత్-పాక్ మధ్య చర్చలు జరగవని ఆయన మీడియాకి తెలిపారు. పఠాన్ కోట్ దాడికి కుట్ర పన్నిన వారిపై పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఎదురుచూస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close