ప‌వ‌న్‌కి మ‌రో ప‌ది పెంచిన మైత్రీ

ఫ్లాపుల్లో ఉన్నా – చెక్కు చెద‌రని ఇమేజ్ ప‌వ‌న్ సొంతం. సినిమా సినిమాకీ ఆయ‌న పారితోషికం పెర‌గ‌డ‌మే గానీ త‌గ్గ‌డం ఉండ‌దు. తాజాగా వ‌కీల్ సాబ్ కి రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. ఆ సినిమాకి ప‌వ‌న్ ఇచ్చిన కాల్షీట్లు చాలా త‌క్కువ‌. అయినా స‌రే… 50 కోట్లు ఇచ్చాడంటే దిల్ రాజుకి ఈ ప్రాజెక్ట్ పై ఉన్న న‌మ్మ‌క‌మే. వ‌కీల్ సాబ్ – చేసిన బిజినెస్ తో అది నిజ‌మ‌ని నిరూపిత‌మైంది కూడా.

ఇప్పుడు మైత్రీ మూవీస్ లో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈసినిమా కోసం ప‌వ‌న్ కి రూ.60 కోట్ల పారితోషికం ఇస్తున్నార్ట‌. అంటే.. ప‌వ‌న్ పారితోషికాన్ని మైత్రీ మ‌రో ప‌ది కోట్ల‌కు పెంచిన‌ట్టే. కాక‌పోతే… వ‌కీల్ సాబ్ తో పోలిస్తే.. ఈ సినిమాకి ప‌వ‌న్ ఇంకొన్ని ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి వ‌స్తుంది. ప‌వ‌న్ మాత్రం ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని హ‌రీష్ కి హుకూం జారీ చేశాడ‌ట‌. ఎందుకంటే ప‌వన్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటినీ పూర్తి చేయాలి క‌దా. హ‌రీష్ మామూలుగానే మ‌హా స్పీడు. ఇప్ప‌టికే స్క్రిప్టు పూర్తయిపోయింది కూడా. ప‌వ‌న్ అండ‌దండ‌లుంటే ఈ సినిమానీ చ‌క‌చ‌క అవ్వ‌గొట్టేస్తాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close