యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసిన కర్ణాటక అభిమానులు..

‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కర్ణాటక రాష్ట్రానికి చెందిన అభిమానులు కలుసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి మరికొంత మంది అభిమానులను కలుసుకున్న ప్రభాస్ వారితో చాలా సేపు ముచ్చటించారు. ఓ మహిళా అభిమాని వేసిన తన పెయిటింగ్స్ ను చూసి ప్రభాస్ ఆమెను అభినందించారు. వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. కర్ణాటకలో ప్రభాస్ సినిమా రిలీజ్, పుట్టినరోజు సందర్భంల్లో అక్కడి అభిమానులు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న ప్రభాస్ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు. అంతే కాకుండా ఈసారి బెంగళూరు వచ్చినప్పుడు తన అభిమానులను తప్పకుండా కలుసుకుంటానని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close