దగ్గుబాటి బ్రదర్స్ మధ్య ఆస్తి గొడవలు

ఇంటిపెద్ద ఉన్నంతవరకే అనందమ్ములు కలిసి ఉంటారు. ఆయన కాస్త తనువు చాలించాక ఎవరి బ్రతుకు వారు బ్రతకాలనుకుంటారు. ఇప్పుడు దగ్గుబాటి బ్రదర్స్ కూడా అదేపనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సురేష్ బాబుకి, వెంకటేష్ మధ్య ఆస్తి తగాదాలు అవుతున్నాయన్నది ఫిల్మ్ నగర్ హాట్ టాపిక్. అందుకే ఇంతవరకు వెంకటేష్ ఏ సినిమా కమిట్ అవ్వలేకపోతున్నాడట. తను షూటింగ్లు గట్రా చూసుకుంటుంటే తనకు అన్యాయం జరిగిపోతుందని గ్రహించిన వెంకటేష్ దాదాపు అన్న సురేష్ తో తెగదెంపులకు సన్నాహాలు చేసుకుంటున్నాడట.

అయితే రచ్చ కెక్కిన వీరి ఇద్దరి వ్యవహారంలో సినిమా పెద్దలైనా జోక్యం చేసుకుని వారి సమస్య పరిష్కరిస్తే బెటర్ లేదంటే రామానాయుడు గారు ఇన్నేళ్ళు కష్టపడి తెచ్చిపెట్టిన పేరు ప్రతిష్టలు ఇద్దరు అన్నదమ్ముల గొడవల వల్ల పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ దగ్గుబాటి బ్రదర్స్ ఇద్దరికి ఎవరు సర్ధి చెబుతారో చూడాలి.

ఈ దగ్గుబాటి బ్రదర్స్ మధ్య ఏర్పడిన ఈ ఆస్తి గొడవ ఓ కొలిక్కి వచ్చి మళ్లీ ఎప్పటిలానే కలిసి మెలిసి ఉంటే పైన ఉన్న పెద్దాయన ఆత్మ శాంతిస్తుంది. మరి వీరిలో ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందో చూడాలి. మొత్తానికైతే సురేష్ బాబు, వెంకటేష్ ల మధ్య గొడవలవుతున్నాయని రామనాయుడు స్టూడియో కాంపౌండ్ లో గుసగుస లాడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close