13కు చేరిన పంజాబ్ ఎన్‌కౌంటర్ మృతులసంఖ్య

హైదరాబాద్: గుర్‌దాస్‌పూర్‌లో తీవ్రవాదులకు, సైనికదళాలకు మధ్య ఉదయంనుంచీ జరుగుతున్న ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతులసంఖ్య 13కు చేరింది. మృతులలో జిల్లా ఎస్పీ బల్జిత్ సింగ్ కూడా ఉన్నారు. ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. దాడికి పాల్పడిన తీవ్రవాదులలో ఒక మహిళకూడా ఉండటం విశేషం. వీరు పాకిస్తాన్ వైపునుంచే పంజాబ్‌లో ప్రవేశించినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఇది ఇంటెలిజెన్స్ సంస్థల వైఫల్యమేనని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే దీనిని రాజకీయం చేయొద్దని, ఎన్‌కౌంటర్ పూర్తయ్యాక కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దేశవ్యాప్తంగా ముఖ్యనగరాలలో భద్రతను కట్టుదిట్టంచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close