స్మృతి ఇరానీ అబద్ధాలు చెప్పిందన్న రోహిత్ తల్లి

హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మానవవనరులశాఖమంత్రి స్మృతి ఇరాని అబద్ధాలు చెబుతున్నారని అతని తల్లి రాధిక ఆరోపించారు. ఆమె ఇవాళ రోహిత్ స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మంత్రి నిన్న, మొన్న పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో విషయాన్ని పక్కదోవ పట్టించటానికి ప్రయత్నించారని విమర్శించారు. రోహిత్ తన చివరి లేఖలో ఎవరినీ నిందించలేదని పేర్కొన్నట్లు మంత్రి చెప్పారని, అయితే బీజేపీపై అతను ఫేస్‌బుక్‌లో రాసిన విషయాన్ని ఒకసారి చదవాలని అన్నారు. మంత్రి పార్లమెంట్‌లో చెబుతున్న అబద్ధాలను తాము బయటపెడతామని చెప్పారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న వెంటనే, అతనిని కాపాడనీయకుండా, అక్కడకు వైద్యుడిని వెళ్ళనీయకుండా కొందరు అడ్డుకున్నారని మంత్రి మొన్న పార్లమెంట్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వాదనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి ఖండించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close