భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగబోతున్నాయి. పెట్రోల్ పై లీటరుకి రూ.3.07, డీజిల్ పై లీటరుకి రూ.1.90 ధర పెరిగింది. పెరిగిన ఈ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. ఫిబ్రవరి 29న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పెట్రోల్ ధర కొంత తగ్గింది. మళ్ళీ ఇప్పుడు రెండింటి ధరలు ఒకేసారి పెరిగాయి. పెరిగిన కొత్త ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర కోల్ కతాలో రూ.63.76, ముంబైలో రూ. 65.79 అవుతుంది. పెట్రోలియం సంస్థలు విదేశీ మారక ద్రవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ నెల 1,16 తేదీలలో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంటాయి. ఈ పెరుగుదల దానిలో భాగమే. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close