నారాయణఖేడ్ లో కూడా తెరాసదే ఆదిక్యం

మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఇంతవరకు పది రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తికాగా అందులో తెరాస అభ్యర్ధి భూపాల్ రెడ్డి  25,311 ఆధిక్యతలో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో ఆయనకు మొత్తం 44,067 ఓట్లు దక్కాయి. ఆయన సమీప ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజీవ రెడ్డికి 18,756 ఓట్లు, తెదేపా అభ్యర్ధి విజయ్ పాల్ రెడ్డికి కేవలం 8,309 ఓట్లు మాత్రమే దక్కాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న తెరాస ఈ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధిస్తుందని ప్రతిపక్షాలు కూడా విశ్వసిస్తున్నాయి. వాటి అంచనాలకు తగ్గట్లుగానే తెరాస విజయపధంలో దూసుకుపోతోంది. ఈ ఉప ఎన్నికలలో తెరాస ఎంత మెజార్టీ సాధిస్తుంది? అనే సందేహం మాత్రమే మిగిలి ఉంది.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close