చికోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఎవరి దగ్గర నుంచి ?

చికోటి ప్రవీణ్ వ్యవహారం ఆగకుండా సాగుతూనే ఉంది. ఆయనను నాలుగు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా నలుగురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే జారీ చేశారో లేదో స్పష్టత లేదు. కానీ చికోటి ప్రవీణ్ మాత్రం తన ప్రాణానికి ప్రమాదం ఉందని హైకోర్టును ఆశ్రయించారు. రక్షణ కావాలని వేడుకున్నాడు. గన్‌మెన్ల కోసం అలా చేశాడా లేకపోతే.. నిజంగానే ప్రాణహాని ఉందా అన్నదానిపై క్లారిటీలేదు.

చికోటి చేసిన బిజినెస్ ఆయన చెప్పుకుంటున్నట్లుగా లీగల్ ఏమీ కాదు. గోవాలో ఇతర దేశాల్లో లీగర్. ఇక్కడ నిర్వహించడం లీగల్ కాదు. ఆయన సీక్రెట్‌లో ఇక్కడకూడా కేసినోలు నిర్వహిస్తారని గుడివాడ అంశంతోనే తేలిపోయింది. గతంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసినో లింకులతో … వందల కోట్ల హవాలా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. వాటి గుట్టు బయటకు లాగాలనుకుంటోంది. అదే బయటపడితే.. చాలా మంది పెద్దలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.

ఆ పెద్దలు వయోలెంట్ కాబట్టి.. తనకు ప్రాణహాని ఉందని చికోటి ప్రవీణ్ భయపడుతున్నారని అందుకే హైకోర్టును ఆశ్రయించారని అంటున్నారు. ప్రవీణ్ వ్యవహారంపై వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. కానీ అందరూ ఖండించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేస్తే కానీ వారెవరో స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close