రూ.50 కోట్ల విలువ చేసే విగ్రహాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన రైతు!

కృష్ణా జిల్లాలో చందర్లపాడు గ్రామంలో భాస్కర్‌రావు అనే రైతు తన పొలం దున్నుకొంటుండగా ఒక పంచలోహ విగ్రహం బయటపడింది. దాని విలువ రూ. 50 కోట్లు ఉండవచ్చని పురావస్తు శాఖ నిపుణులు అంచనా వేశారు. ఆ విగ్రహాన్ని భాస్కర రావు అమ్ముకొనే ప్రయత్నం చేయకుండా హైదరాబాద్ వెళ్లి అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబు నాయుడుని కలిసి ఆయనకి ఆ విగ్రహాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి ఆ రైతుని అభినందించారు. ఆ రైతు చాలా తెలివయిన నిర్ణయమే తీసుకొన్నాడని చెప్పవచ్చును. ఒకవేళ అతను ఆ విగ్రహాన్ని ఎవరికయినా అమ్ముకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యేవాడు. కానీ నిజాయితీగా వ్యవహరించినందుకు ముఖ్యమంత్రి నుండి అభినందనలు అందుకోగలిగాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close