భారీ మెజారిటీతో జయలలిత గెలుపు

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కే నగర్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సీపీఐ నాయకుడు మహేంద్రన్‌ను ఆమె లక్షన్నరపైగా ఆధిక్యంతో ఓడించారు. ఓటర్లకు, పార్టీ కార్యకర్తలకు జయ కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంకేతం అని వ్యాఖ్యానించారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో అవినీతికేసులో జైలు శిక్ష పడటంతో జయలలిత ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. అయితే కర్ణాటక హైకోర్టు ఆమెను నిరపరాధిగా తేల్చటంతో ఆమె గత నెల 23న మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేసి జయ పోటీ చేయటానికి వీలు కల్పించారు. ఆదివారం అక్కడ ఉపఎన్నిక జరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close