కార్తికేయ సీక్వెల్ కు కీరవాణి

హీరో నిఖిల్ కెరీర్ కు కార్తికేయ సినిమా ఓ టర్నింగ్ పాయింట్. స్వామిరారాతో ఓ ట్రాక్ లోకి వచ్చిన నిఖిల్, ఆ తరువాత కార్తికేయతో మార్కెట్ పెంచుకున్నాడు. చందు మొండేటి కూడా ఈ సినిమాతోనే టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందుకే ఆ ఇద్దరికీ ఆ సినిమా ప్రత్యేకం. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని ఇద్దరికీ చిరకాలంగా వుంది. ఇప్పటికి అది ఫైనల్ అయింది.

పీపుల్స్ మీడియా మేజర్ షేర్ తో నిర్మించే కార్తికేయ సీక్వెల్ మరో నెలా రెండు నెల్లలో ప్రారంభం అవుతుంది. సవ్యసాచి తరువాత చందు, అర్జున్ సురవరం తరువాత నిఖిల్ చేసే సినిమా ఇదే. కార్తికేయ సీక్వెల్ కు నిర్మాతలతో హీరో-డైరక్టర్ కలిసి బడ్జెట్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోగట్టా. 15 కోట్లలో సినిమా ఫస్ట్ కాపీ తీసి ఇవ్వాలన్నది అగ్రిమెంట్ గా తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ సినిమాకు కీరవాణిని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు దర్శకుడు చందు మొండేటి. ఆయన ఇటీవల చేసిన సవ్యసాచి కి కూడా కీరవాణినే సంగీతం అందించారు. వాస్తవానికి బడ్జెట్ ప్రకారం సెట్ కాదు కానీ, సబ్జెక్ట్ విన్న కీరవాణి తాను రెండు పాటలు చేసి ఇస్తానని వాలంటరీగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి మిగిలన పాటలు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఎవరు చేస్తారోచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close