అలకపాన్పు ఎక్కిన కోట్ల..పార్టీ వీడే ఆలోచన

నిన్న అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామంలో మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, దిగ్విజయ్ సింగ్ తదితరులు హాజరయిన ఒక సభలో, రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని వేదిక మీదకు ఆహ్వానించకపోవడంతో ఆయన అలుక పాన్పు ఎక్కారు. తనను అవమానించినందుకు ఆయన పార్టీని వీడే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఆయనను బుజ్జగించి అలక పాన్పు మీద నుండి దింపేందుకు పల్లం రాజు తదితరులు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ చాలా దయనీయంగా మారుతున్నందున చాలా మంది సీనియర్ నేతలు ఏదో ఒక సాకుతో ఏదో ఒక పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఈ అలకపాన్పు సీన్ పూర్తయితే గానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంకా పార్టీని అంటిబెట్టుకొని ఉంటారో లేక ఈ సాకుతో పార్టీకి గుడ్ బై చెప్పేయాలని చూస్తున్నారో తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close