మ‌హా స‌ముద్రం.. సిద్దార్థ్ ఎంట్రీ!

శ‌ర్వానంద్ – అజ‌య్ భూప‌తి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `మ‌హా స‌ముద్రం`. ఈ సినిమాలో సిద్దార్థ్ కూడా న‌టిస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు చిత్ర‌బృందం అధికారికంగా ధృవీక‌రించింది. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ ఉంటుంద‌ని ముందే ప్ర‌క‌టించిన చిత్ర‌బృందం.. సిద్దార్థ్ పేరుని అఫీషియ‌ల్ గా ఖ‌రారు చేసింది. ”’తెలుగులో రీ ఎంట్రీ కోసం సిద్దార్థ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా క‌థ‌లు విన్న త‌ర‌వాత‌.. మ‌హా స‌ముద్రం క‌థ‌ని ఓకే చేశారు. శ‌ర్వా, సిద్దార్థ్ లాంటి ఇద్ద‌రు ప్ర‌తిభావంత‌మైన క‌థానాయ‌కులు తెర‌ని పంచుకోవ‌డం త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతి ఇస్తుంది” అని చిత్ర‌బృందం తెలిపింది. ఈసినిమాకి సంబంధించి ప్ర‌తీ వారం ఓ అప్ డేట్ ఇస్తామ‌ని నిర్మాణ సంస్థ చెబుతోంది. క‌థానాయిక‌గా సాయి ప‌ల్ల‌వి పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. త్వ‌ర‌లోనే త‌న పేరు కూడా ధృవీక‌రించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close