బాకీలు తీర్చేసిన యూవీ క్రియేషన్స్

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధమౌతోంది. జూన్‌ 16న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. మరోవైపు బిజినెస్ లెక్కలు కూడా ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి.

ఆదిపురుష్‌ తెలుగు రాష్ట్రాల హక్కులు ప్రభాస్ కి ఇచ్చేశారు నిర్మాతలు. ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఇచ్చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన మొత్తంలో యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ దాదాపు వందకోట్లు ఇచ్చారని తెలిసింది.

యూవీ క్రియేషన్స్ కి చాలా రోజులుగా కొన్ని పాత అప్పులు వున్నాయి. నిర్మాత దిల్ రాజుకి నలభై కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆ మొత్తానన్ని సింగల్ పేమెంట్ లో సెటిల్ చేశారని తెలిసింది. దీంతో పాటు ఇంకొన్ని బాకీలు కూడా తీర్చేసి తనపైన వున్న భారాన్ని తగ్గించుకుంది యూవీ క్రియేషన్స్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఎల్బీనగర్ కోసమే చంద్రబాబుకు మధుయాష్కీ మద్దతు !

తెలంగాణ సీనియర్ నేత, రాహుల్ కు సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ ఎల్బీనగర్‌లో పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close